ETV Bharat / state

నిమ్స్ నుంచి కరోనా బాధితులు డిశ్చార్జ్

author img

By

Published : Jun 2, 2020, 11:39 AM IST

విజయనగరం జిల్లా నిమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ 19 బారినపడి కోలుకున్న 13మందిని అధికారులు డిశ్చార్జ్ చేశారు. వారందరికీ పళ్లు, రూ.2000 నగదును కలెక్టర్ హరిజవహర్​లాల్ అందించారు.

corona patients discharge in nims vizianangaram dst
corona patients discharge in nims vizianangaram dst

విజయనగరం నిమ్స్ ఆసుపత్రి నుంచి కోవిడ్-19 చికిత్స పొంది కోలుకున్న తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరికి జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్, డీఎంహెచ్​వో​ డా. రమణ కుమారి వీడ్కోలు పలికారు. ఒక్కొక్కరికీ పళ్లు, రూ.2000 నగదును జిల్లా కలెక్టర్ అందజేశారు. ఇంటికి వెళ్ళినవారంతా మరో 14 రోజులపాటు హోమ్ క్వారంటెన్​లో ఉండాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు కోవిడ్-19 చికిత్స పొంది 13 మంది ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

ఇదీ చూడండి

విజయనగరం నిమ్స్ ఆసుపత్రి నుంచి కోవిడ్-19 చికిత్స పొంది కోలుకున్న తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరికి జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్, డీఎంహెచ్​వో​ డా. రమణ కుమారి వీడ్కోలు పలికారు. ఒక్కొక్కరికీ పళ్లు, రూ.2000 నగదును జిల్లా కలెక్టర్ అందజేశారు. ఇంటికి వెళ్ళినవారంతా మరో 14 రోజులపాటు హోమ్ క్వారంటెన్​లో ఉండాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు కోవిడ్-19 చికిత్స పొంది 13 మంది ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

ఇదీ చూడండి

నిమ్మగడ్డ రమేశ్​ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.