ETV Bharat / state

'ప్రైవేట్ అద్దె బస్సు డ్రైవర్లను ఆదుకోవాలి'

ఆర్టీసీలో తిరుగుతున్నప్రైవేట్ అద్దె బస్సు ల డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతూ సీఐటియూ ధర్నా చేపట్టింది. వారికి జీతం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.

author img

By

Published : Nov 30, 2020, 6:26 PM IST

CITU held a dharna
సీఐటియూ ధర్నా

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదుట సీఐటియూ ధర్నా చేపట్టింది. ఆర్టీసీలో ఉన్న ప్రైవేట్ అద్దె బస్సుల డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేసింది.

పీఎఫ్​, ఈఎస్​ఐ సౌకర్యం కల్పించాలని... గుర్తింపు కార్డులు, జిల్లా అంతా తిరగడానికి బస్ పాస్ ఇవ్వాలని కోరారు. డిసెంబర్ ఒకటో తారీకు నుంచి అద్దె బస్సులు కొన్ని తిరగడానికి అనుమతించటంపై హర్షం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదుట సీఐటియూ ధర్నా చేపట్టింది. ఆర్టీసీలో ఉన్న ప్రైవేట్ అద్దె బస్సుల డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేసింది.

పీఎఫ్​, ఈఎస్​ఐ సౌకర్యం కల్పించాలని... గుర్తింపు కార్డులు, జిల్లా అంతా తిరగడానికి బస్ పాస్ ఇవ్వాలని కోరారు. డిసెంబర్ ఒకటో తారీకు నుంచి అద్దె బస్సులు కొన్ని తిరగడానికి అనుమతించటంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

నష్టపోయిన రైతులను ఆదుకోండి: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.