ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆటో.. ముగ్గురికి గాయాలు - vizianagaram dst latest accident news

విజయనగరం జిల్లా సాలూరు మండలం దట్టి వలసకూడలి వద్ద ఆటో.. బైక్​ను ఢీ కొట్టటంతో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను సాలూరు ఆస్పత్రికి తరలించారు.

auto and bike accident in viziangagaram dst three injured
auto and bike accident in viziangagaram dst three injured
author img

By

Published : Jun 28, 2020, 10:37 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం దట్టి వలస కూడలి వద్ద ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని సాలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి..

విజయనగరం జిల్లా సాలూరు మండలం దట్టి వలస కూడలి వద్ద ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని సాలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి..

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.