ETV Bharat / state

అడ్మిషన్లు చేపట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన

author img

By

Published : Dec 19, 2020, 3:50 PM IST

విజయనగరంలో ఏఐఎస్​ఎఫ్ నాయకులు, విద్యార్థులు ఆందోళన చేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు చేపట్టాలని కోరారు.

AISF leaders protest in vizianagaram
అడ్మిషన్లు చేపట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన

ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించాలని కోరుతూ... విజయనగరంలో ఏఐఎస్ఎఫ్ ధర్నా చేపట్టింది. వెనకబడిన తరగతులకు చెందిన ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల వసతి గృహాలను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించాలని కోరుతూ... విజయనగరంలో ఏఐఎస్ఎఫ్ ధర్నా చేపట్టింది. వెనకబడిన తరగతులకు చెందిన ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల వసతి గృహాలను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

తన్నులు తిని మసాజ్ చేయించుకున్నామని చెబుతారా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.