ETV Bharat / state

జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి - విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి వార్తలు

జీపులో నుంచి జారిప‌డి గుర్తు తెలియ‌ని మ‌హిళ మృతి చెందిన ఘటన విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో చోటు చేసుకుంది. జీపు డ్రైవర్​ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Woman dead in jeep accident
జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి
author img

By

Published : Mar 11, 2020, 11:38 AM IST

విశాఖ ఏజెన్సీ చింత‌ప‌ల్లి మండ‌లం సీలేరు నుంచి చింత‌ప‌ల్లి ర‌హ‌దారిపై జీపులో ప్రయాణిస్తున్న మహిళ జారిపడి మృతి చెందింది. త‌లకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో డ్రైవ‌ర్ జీపు ఆప‌కుండా వెళ్లిపోయార‌ని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాన్ని చింత‌ప‌ల్లి సామాజిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి

ఇవీ చూడండి...

విశాఖ మన్యంలో హోలీ సందడి

విశాఖ ఏజెన్సీ చింత‌ప‌ల్లి మండ‌లం సీలేరు నుంచి చింత‌ప‌ల్లి ర‌హ‌దారిపై జీపులో ప్రయాణిస్తున్న మహిళ జారిపడి మృతి చెందింది. త‌లకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో డ్రైవ‌ర్ జీపు ఆప‌కుండా వెళ్లిపోయార‌ని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాన్ని చింత‌ప‌ల్లి సామాజిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి

ఇవీ చూడండి...

విశాఖ మన్యంలో హోలీ సందడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.