ETV Bharat / state

డాక్టర్ శ్యామల మృతి కేసును సమగ్రంగా విచారిస్తున్నాం : ఎస్పీ

author img

By

Published : Sep 29, 2020, 10:24 PM IST

విశాఖ జిల్లా కశింకోట పోలీస్​స్టేషన్​ను జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆకస్మికంగాా సందర్శించారు. అనంతరం ఠాణా​లోని రికార్డులను పరిశీలించారు. మృతురాలు డాక్టర్ శ్యామల కేసును సమగ్రంగా విచారిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

డాక్టర్ శ్యామల కేసును సమగ్రంగా విచారిస్తున్నాం : ఎస్పీ
డాక్టర్ శ్యామల కేసును సమగ్రంగా విచారిస్తున్నాం : ఎస్పీ

విశాఖ జిల్లా కశింకోట పోలీస్ స్టేషన్​లో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఠాణా​లోని రికార్డులను పరిశీలించారు.

'సమగ్ర విచారణ'

స్టేషన్ పరిధిలోని తాళ్లపాలెం పోలవరం కాల్వలో మృతి చెందిన వైద్యురాలు శ్యామల ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని ఎస్పీ వెల్లడించారు. అనంతరం స్టేషన్​లోని సిబ్బందితో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

విశాఖ జిల్లా కశింకోట పోలీస్ స్టేషన్​లో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఠాణా​లోని రికార్డులను పరిశీలించారు.

'సమగ్ర విచారణ'

స్టేషన్ పరిధిలోని తాళ్లపాలెం పోలవరం కాల్వలో మృతి చెందిన వైద్యురాలు శ్యామల ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని ఎస్పీ వెల్లడించారు. అనంతరం స్టేషన్​లోని సిబ్బందితో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

ఇవీ చూడండి:

'వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.