ETV Bharat / state

వీఆర్వో అనుమానాస్పద మృతి..!

విశాఖ జిల్లా నిండుకొండ కొత్తూరులో వీఆర్వో కృష్ణ నాయుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

author img

By

Published : Aug 25, 2019, 12:46 AM IST

వీఆర్వో ఆత్మహత్య
వీఆర్వో అనుమానాస్పద మృతి

విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుకొండ కొత్తూరులో పురుగులమందు తాగి వీఆర్వో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతునికి కొద్దిరోజుల క్రితం బుచ్చయ్యపేట మండలానికి బదిలీ అయింది. తన అత్తగారి పొలాల్లో అనుమానస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. వీఆర్వో మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వీఆర్వో అనుమానాస్పద మృతి

విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుకొండ కొత్తూరులో పురుగులమందు తాగి వీఆర్వో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతునికి కొద్దిరోజుల క్రితం బుచ్చయ్యపేట మండలానికి బదిలీ అయింది. తన అత్తగారి పొలాల్లో అనుమానస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. వీఆర్వో మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి.

'స్వార్థం, స్వలాభం కోసమే తెదేపా నిర్ణయాలు'

Intro:గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి న ఎమ్మెల్యే డా.వెలగపల్లి వరప్రసాద్ రావు.
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డా.వెలగపల్లి వరప్రసాద్ రావు పరిశీలించారు. డయాలసిస్ రోగులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. మౌళిక సదుపాయలపై వైద్య అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రి లో రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తెలిపారు.
బైట్: డా.వెలగపల్లి వరప్రసాద్ రావు.ఎమ్మెల్యే.Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.