విశాఖ సింహచలంలో ఈ నెల 7న అక్షర తృతీయనాడు జరిగే చందనోత్సవం ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ మహేష్ పరిశీలించారు. ముందుగా అప్పన్న స్వామిని దర్శించుకున్న సీపీ చంద్రలడ్డా... అనంతరం దేవస్థానం ఈవోతో కలిసి క్యూలైన్ల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 1600 పోలిస్ సిబ్బందిని విధుల్లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. దాదాపు 60 శాతం పనులు పూర్తి అయ్యాయని ఫొని తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే మిగతా పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇవీ చూడండి-పనిచేసే సంస్థకే కన్నం...నిందితుల అరెస్ట్