రుషికేశ్లోని చాతుర్మాస్య దీక్ష కొనసాగిస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్లు నిత్యం గో సేవలో పాల్గొంటున్నారు. ఆశ్రమం సమీపంలో సంచరించే గోమాతలకు ఆహారాన్ని అందించే పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని నిరంతరం పాటిస్తున్నారు.
గోపూజలో విశాఖ శారదా పీఠాధిపతులు
విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామివార్లు ఉత్తరాఖండ్లోని రుషికేశ్లో నిరంతరం గోపూజలో గడుపుతున్నారు.
![గోపూజలో విశాఖ శారదా పీఠాధిపతులు visakha-sri-sharda-petadhpathi-continuing-chaturmasya-deeksha-in-rishikesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8587798-231-8587798-1598598145909.jpg?imwidth=3840)
ఇవీ చదవండి: గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి
రుషికేశ్లోని చాతుర్మాస్య దీక్ష కొనసాగిస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్లు నిత్యం గో సేవలో పాల్గొంటున్నారు. ఆశ్రమం సమీపంలో సంచరించే గోమాతలకు ఆహారాన్ని అందించే పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని నిరంతరం పాటిస్తున్నారు.
ఇవీ చదవండి: గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి