ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి పిలుపునిచ్చారు. నర్సీపట్నం డివిజన్ వృక్ష మిత్ర సమితి ఆధ్వర్యంలో ఆమె కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యాలయం సిబ్బందికి మొక్కలు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి రాష్ట్రంలో మరో 98 కరోనా పాజిటివ్ కేసులు