ETV Bharat / state

Vice President Venkaiah Naidu: ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలి: వెంకయ్య

విశాఖ జిల్లాలోని పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President Venkaiah Naidu) దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

author img

By

Published : Nov 4, 2021, 8:37 PM IST

Vice President Venkaiah Naidu

విశాఖ జిల్లా(visakha district) లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President Venkaiah Naidu) పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా తాను బస చేసిన పోర్ట్ గెస్ట్‌హౌస్‌(Port Guest House)లో దీపావళి సందర్భంగా దీప ప్రజ్వలన చేశారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

విశాఖ జిల్లా(visakha district) లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President Venkaiah Naidu) పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా తాను బస చేసిన పోర్ట్ గెస్ట్‌హౌస్‌(Port Guest House)లో దీపావళి సందర్భంగా దీప ప్రజ్వలన చేశారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి

రాముడికి ముస్లిం మహిళ హారతి.. 15 ఏళ్ల సంప్రదాయం కొనసాగిస్తూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.