ETV Bharat / state

'అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

విశాఖ మన్యంలో జరిగిన మైనర్​పై అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ... పాడేరు సబ్​కలెక్టర్​కు బాధితురాలి కుటుంబ సభ్యులు వినతి పత్రం సమర్పించారు.

author img

By

Published : Jul 2, 2020, 6:18 PM IST

to demaond  Strict action should be taken against accused in rape case in paderu vishakhapatnam district
పాడేరు సబ్​కలెక్టర్​కు వినతి పత్రం సమర్పిస్తున్న బాధితురాలి కుటుంబీకులు

విశాఖపట్నం మన్యంలో మైనర్​పై జరిగిన అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ.. బాలిక కుటుంబ సభ్యులు పాడేరు సబ్ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలనాయుడు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం అందించాలన్నారు. నిందితులపై దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు.

విశాఖపట్నం మన్యంలో మైనర్​పై జరిగిన అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ.. బాలిక కుటుంబ సభ్యులు పాడేరు సబ్ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలనాయుడు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం అందించాలన్నారు. నిందితులపై దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు.

ఇదీచదవండి.

సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుదుత్ప‌త్తికి ఇబ్బందులుండవు- ఏపీ జెన్‌కో ప‌ర్య‌వేక్ష‌క ఇంజినీర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.