ETV Bharat / state

కడుపునొప్పి తాళలేక యువతి ఆత్మహత్య

author img

By

Published : Aug 6, 2020, 11:59 PM IST

కడుపునొప్పి తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

teenage girl attempt suicide in rolugunta mandal at visakha district
కడుపునొప్పితో భాగ్యలక్ష్మి అనే యువతి ఆత్మహత్య

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొంతలం గ్రామానికి చెందిన చవ్వాకుల భాగ్యలక్ష్మి కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈనెల 4న ఆమె పురుగుల మందు తాగినట్లు ఎస్సై జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ఐదో తేదీ అర్ధరాత్రి భాగ్యలక్ష్మి చనిపోయినట్లు తమకు సమాచారం అందిందని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొంతలం గ్రామానికి చెందిన చవ్వాకుల భాగ్యలక్ష్మి కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈనెల 4న ఆమె పురుగుల మందు తాగినట్లు ఎస్సై జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ఐదో తేదీ అర్ధరాత్రి భాగ్యలక్ష్మి చనిపోయినట్లు తమకు సమాచారం అందిందని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కరోనా వచ్చిందనే మనస్థాపం.. మహిళ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.