ETV Bharat / state

విశాఖలో రాష్ట్ర స్ధాయి టేబుల్ టెన్నీస్‌ టోర్నమెంట్‌ - table tennis tournament at swarna bharathi stadium

విశాఖలోని స్వర్ణభారతి స్టేడియంలో జపాన్‌ రోటరీ, వలంటీర్‌ సంస్ధ ఆధ్వర్యంలో రాష్ట్ర స్ధాయి టేబుల్ టెన్నీస్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

విశాఖలో ప్రారంభమైన రాష్ట్ర స్ధాయి టేబుల్ టెన్నిస్‌ టోర్నమెంట్‌
author img

By

Published : Oct 12, 2019, 1:30 PM IST

విశాఖలో ప్రారంభమైన రాష్ట్ర స్ధాయి టేబుల్ టెన్నీస్‌ టోర్నమెంట్‌

విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో జపాన్‌ రోటరీ, వలంటీర్‌ సంస్ధ ఆధ్వర్యంలో రాష్ట్ర స్ధాయి టేబుల్ టెన్నిస్‌ టోర్నమెంట్​ను క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని...రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. టేబుల్‌ టెన్నిస్‌ సావనీర్‌ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: సచిన్​ కంటే కోహ్లీ బ్యాట్​కే వేగమెక్కువ..!

విశాఖలో ప్రారంభమైన రాష్ట్ర స్ధాయి టేబుల్ టెన్నీస్‌ టోర్నమెంట్‌

విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో జపాన్‌ రోటరీ, వలంటీర్‌ సంస్ధ ఆధ్వర్యంలో రాష్ట్ర స్ధాయి టేబుల్ టెన్నిస్‌ టోర్నమెంట్​ను క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని...రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. టేబుల్‌ టెన్నిస్‌ సావనీర్‌ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: సచిన్​ కంటే కోహ్లీ బ్యాట్​కే వేగమెక్కువ..!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.