ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన

author img

By

Published : May 23, 2021, 12:01 PM IST

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. ఈ పూజ చేసుకునే భక్తులు దేవస్థానం యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశాన్ని దేవస్థాన అధికారులు కల్పించారు.

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణపుష్పార్చన
సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణపుష్పార్చన
సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణపుష్పార్చన

విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. కొవిడ్ కారణంగా నిలిపివేసిన ఆర్జిత సేవలను.. ఆన్ లైన్‌లో నమోదు చేసుకున్న భక్తుల కోసం నేడు పున: ప్రారంభించారు. ఈ పూజ చేసుకునే భక్తులు దేవస్థానం యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించారు. సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో స్వామివారిని అధిష్టింపజేసి, 108 బంగారు పుష్పాలతో నివేదన చేశారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో కఠినంగా లాక్​డౌన్​.. సరిహద్దులో భారీగా ఏపీ వాహనాల నిలిపివేత

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణపుష్పార్చన

విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. కొవిడ్ కారణంగా నిలిపివేసిన ఆర్జిత సేవలను.. ఆన్ లైన్‌లో నమోదు చేసుకున్న భక్తుల కోసం నేడు పున: ప్రారంభించారు. ఈ పూజ చేసుకునే భక్తులు దేవస్థానం యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించారు. సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో స్వామివారిని అధిష్టింపజేసి, 108 బంగారు పుష్పాలతో నివేదన చేశారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో కఠినంగా లాక్​డౌన్​.. సరిహద్దులో భారీగా ఏపీ వాహనాల నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.