ETV Bharat / state

సింహాద్రి అప్పన్న ఆలయ ఈవోగా త్రినాథరావు - సింహాద్రి అప్పన్న ఆలయ ఈవో వార్తలు

సింహాద్రి అప్పన్న ఆలయ ఈవో బాధ్యతల నుంచి భ్రమరాంబ స్వచ్చందంగా వైదొలిగారు. దేవాదాయ శాఖ కమిషనర్.. అన్నవరం ఈవో త్రినాథరావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

simhachalam temple new eo
simhachalam temple new eo
author img

By

Published : Sep 1, 2020, 9:23 PM IST

సింహాచలం దేవస్థానం ఈవో బాధ్యతల నుంచి భ్రమరాంబ స్వచ్ఛందంగా వైదొలిగారు. అన్నవరం ఈవో త్రినాథరావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

స్వామి వారి సన్నిధిలో వరుసగా విజిలెన్స్ దాడులు, ఆలయ ఛైర్మన్ సంచిత గజపతిరాజుతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో... భ్రమరాంబ తనంతట తానుగా బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రస్తుతం రాజమండ్రి ఆర్​జేసీగా కొనసాగుతున్నారు.

సింహాచలం దేవస్థానం ఈవో బాధ్యతల నుంచి భ్రమరాంబ స్వచ్ఛందంగా వైదొలిగారు. అన్నవరం ఈవో త్రినాథరావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

స్వామి వారి సన్నిధిలో వరుసగా విజిలెన్స్ దాడులు, ఆలయ ఛైర్మన్ సంచిత గజపతిరాజుతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో... భ్రమరాంబ తనంతట తానుగా బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రస్తుతం రాజమండ్రి ఆర్​జేసీగా కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి:

తెదేపా అధినేత చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.