ETV Bharat / state

లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు... తెరుచుకున్న దుకాణాలు

author img

By

Published : May 14, 2020, 2:11 PM IST

లాక్ డౌన్ ఆంక్షలు కాస్త సడలించటంతో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని వివిధ దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ దుకాణాల వద్ద కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, అధికారులు కోరుతున్నారు.

lockdown at madugula
మాడుగులలో లాక్ డౌన్ సడలింపు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.