ETV Bharat / state

'రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉంది': సీఎం రమేష్

author img

By

Published : Jan 5, 2021, 3:42 PM IST

చలో రామతీర్థ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్​ను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు.

rajyasabha member cm ramesh fires on government over attacks on temples
'రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉందన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్

ఆలయాలపై దాడుల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. చలో రామతీర్థ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. హిందు ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉందన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్

ఆలయాలపై దాడుల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. చలో రామతీర్థ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. హిందు ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉందన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్

ఇదీ చదవండి:

భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు: భానుప్రకాశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.