ETV Bharat / state

విశాఖ మన్యంలో 420 కిలోల గంజాయి పట్టివేత

author img

By

Published : Dec 31, 2019, 9:08 PM IST

విశాఖ జిల్లా పాడేరు మన్యం నుంచి అక్రమంగా తరలిస్తోన్న 420 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడిన ఎనిమిది మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

police ceazed 420kgs ganjai at vishaka paderu
విశాఖ మన్యంలో 420 కిలోల గంజాయి పట్టివేత
విశాఖ మన్యంలో 420 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ మన్యంలో 420 కిలోల గంజాయి పట్టివేత

ఇదీ చదవండి:

పెట్రోల్ బంక్​లో రూ.4లక్షల చోరీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.