ETV Bharat / state

గ్యాస్​ లీకేజీ ప్రమాదానికి యాజమాన్యానిదే బాధ్యత: ఎమ్మెల్యే

author img

By

Published : Jun 30, 2020, 11:13 AM IST

విశాఖలో సాయినార్​ ఫార్మా కంపెనీని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్​ రాజ్​ పరిశీలించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్న ఆయన.. ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్యాస్​ లీకేజీ ప్రమాదానికి యాజమాన్యానిదే బాధ్యత: ఎమ్మెల్యే
గ్యాస్​ లీకేజీ ప్రమాదానికి యాజమాన్యానిదే బాధ్యత: ఎమ్మెల్యే
గ్యాస్​ లీకేజీ ప్రమాదానికి యాజమాన్యానిదే బాధ్యత: ఎమ్మెల్యే

విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటనా స్థలిని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్​ రాజ్​ పరిశీలించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రియాక్టర్​ నుంచి గ్యాస్​ లీకైందని.. ప్రమాదానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. గతంలోనూ ఈ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.

ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకూ కంపెనీ మూసివేయాలని సీఎం ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

ఇదీ చూడండి..

విశాఖ సాయినార్​ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి

గ్యాస్​ లీకేజీ ప్రమాదానికి యాజమాన్యానిదే బాధ్యత: ఎమ్మెల్యే

విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటనా స్థలిని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్​ రాజ్​ పరిశీలించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రియాక్టర్​ నుంచి గ్యాస్​ లీకైందని.. ప్రమాదానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. గతంలోనూ ఈ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.

ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకూ కంపెనీ మూసివేయాలని సీఎం ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

ఇదీ చూడండి..

విశాఖ సాయినార్​ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.