ETV Bharat / state

'సుధాకర్​కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం'

author img

By

Published : May 27, 2020, 10:40 PM IST

వైద్యుడు సుధాకర్​కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెదేపా నాయకురాలు వంగలపూడి అనిత చెప్పారు. వైద్యుడు సుధాకర్ కుటుంబసభ్యులను ఆమె బుధవారం కలిశారు. సుధాకర్​కు అందుతున్న చికిత్సపై వారితో చర్చించారు.

tdp leader anitha
tdp leader anitha
మీడియాతో తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

వైద్యుడు సుధాకర్ రాసిన లేఖలోని విషయాలను తీవ్రంగా పరిగణించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అభిప్రాపడ్డారు. వైద్యుడు సుధాకర్ లేఖలో పేర్కొన్న అంశాలతో తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబసభ్యులను అనిత కలిశారు. సుధాకర్​కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఒక వైద్యుడి విషయంలోనే ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే సామాన్యుల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేశారు.

మీడియాతో తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత

వైద్యుడు సుధాకర్ రాసిన లేఖలోని విషయాలను తీవ్రంగా పరిగణించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అభిప్రాపడ్డారు. వైద్యుడు సుధాకర్ లేఖలో పేర్కొన్న అంశాలతో తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబసభ్యులను అనిత కలిశారు. సుధాకర్​కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఒక వైద్యుడి విషయంలోనే ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే సామాన్యుల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

'ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి తీరుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.