ETV Bharat / state

మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

author img

By

Published : Sep 13, 2020, 8:04 AM IST

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

one person killed in bike accident in makavaram mandal at vishakapatnam
మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామం వద్ద ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. జిల్లాలోని బయ్యవరం గ్రామానికి చెందిన చిటికెల శ్రీను... నర్సీపట్నంలోని బైక్ షో రూంలో పని చేస్తున్నాడు. శ్రీను ద్విచక్రవాహనంపై ప్రయాణం చేస్తూ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మాకవరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామం వద్ద ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. జిల్లాలోని బయ్యవరం గ్రామానికి చెందిన చిటికెల శ్రీను... నర్సీపట్నంలోని బైక్ షో రూంలో పని చేస్తున్నాడు. శ్రీను ద్విచక్రవాహనంపై ప్రయాణం చేస్తూ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మాకవరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మహానంది ఆలయంలో భాజపా నేత హల్​చల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.