ETV Bharat / state

'నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి' - విశాఖ జిల్లా

విశాఖ జిల్లాలోని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని ఆయా గ్రామాల గిరిజనులు ఆందోళన చేపట్టారు.

vishaka district
నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు 5వ షెడ్యూల్లో చేర్చాలి
author img

By

Published : Jul 6, 2020, 8:02 PM IST

విశాఖ జిల్లాలోని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. అలాగే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో, నర్సీపట్నం అటవీశాఖ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేశారు.

మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్​లో విలీనం చేయక పోవటం వల్ల అనేక గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని.. ఎన్నో రాయితీలు, ప్రభుత్వ పథకాలకు దూరమై పోతున్నారని సీఐటీయూ జిల్లా నాయకులు పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లాలోని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. అలాగే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో, నర్సీపట్నం అటవీశాఖ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేశారు.

మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్​లో విలీనం చేయక పోవటం వల్ల అనేక గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని.. ఎన్నో రాయితీలు, ప్రభుత్వ పథకాలకు దూరమై పోతున్నారని సీఐటీయూ జిల్లా నాయకులు పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి విశాఖలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.