ETV Bharat / state

మాజీ ఎంపీ నరసింహం జయంతి.. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

తెదేపా మాజీ ఎంపీ అప్పల నరసింహం జయంతి సందర్భంగా విశాఖ జిల్లా గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు.

author img

By

Published : Feb 20, 2021, 1:54 PM IST

blood donation camp
రక్తదాన శిబిరం

విశాఖ జిల్లా గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తండ్రి, తెదేపా మాజీ ఎంపీ అప్పల నరసింహం జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఏటా తన తండ్రి పుట్టిన రోజు నాడు ఈ కార్యక్రమ నిర్వహణ ఆనవాయితీగా చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.

ప్రజలు స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పదవిలో ఉన్నా.. లేకపోయినా.. అప్పల నరసింహం ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సేవలు చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.

విశాఖ జిల్లా గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తండ్రి, తెదేపా మాజీ ఎంపీ అప్పల నరసింహం జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఏటా తన తండ్రి పుట్టిన రోజు నాడు ఈ కార్యక్రమ నిర్వహణ ఆనవాయితీగా చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.

ప్రజలు స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పదవిలో ఉన్నా.. లేకపోయినా.. అప్పల నరసింహం ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సేవలు చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.

ఇదీ చదవండి:

విశాఖ - రాయ్‌పూర్‌ మధ్య ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.