ETV Bharat / state

మెుక్కలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే - విశాఖ జిల్లాలో మెుక్కలను పఁపిణీ చేసిన ఎమ్మెల్యే

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లో వృక్షమిత్ర సమితి ఆధ్వర్యంలో మెుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కరణం ఉచితంగా మెుక్కలను పంపిణీ చేశారు.

మెుక్కలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మెుక్కలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Nov 10, 2020, 7:08 PM IST


విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లో వృక్ష సమితి ఆధ్వర్యంలో మెుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. రోలుగుంట మండలం కుసర్లపూడి, జె.పి అగ్రహారం గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులకు, సచివాలయం వాలంటీర్లకు వృక్ష సమితి ఆధ్వర్యంలో ఉచితంగా మెుక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ కరణం మాట్లాడుతూ..జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం అందజేసిన మెుక్కలు అనుకూలమైన వాతావరణంలో నాటి.. వాటి సంరక్షణ బాధ్యత విద్యార్థులు స్వీకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.


విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లో వృక్ష సమితి ఆధ్వర్యంలో మెుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. రోలుగుంట మండలం కుసర్లపూడి, జె.పి అగ్రహారం గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులకు, సచివాలయం వాలంటీర్లకు వృక్ష సమితి ఆధ్వర్యంలో ఉచితంగా మెుక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ కరణం మాట్లాడుతూ..జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం అందజేసిన మెుక్కలు అనుకూలమైన వాతావరణంలో నాటి.. వాటి సంరక్షణ బాధ్యత విద్యార్థులు స్వీకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.


ఇదీచదవండి

'నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.