అత్యధిక సీట్లు, ఓట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వుడా చిల్డ్రన్ ఏరినాలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొందరు వ్యవస్థలను మేనేజ్ చేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం