ETV Bharat / state

'పారిశుద్ధ్య కార్మికులను వైకాపా ప్రభుత్వం ఆదుకుంటుంది' - Pinipe vishwarup on sanitary workers

విశాఖ జిల్లా నర్సీపట్నంలో బాలయోగి ఆశ్రమ పాఠశాలలో మంత్రి విశ్వరూప్... పారిశుద్ధ్య కార్మికులకు చెత్త తొలగింపు వాహనాలను పంపిణీ చేశారు.

minister pinipy vishwarup on sanitary workers
పారిశుద్ధ్య కార్మికులపై పినిపె విశ్వరూప్
author img

By

Published : May 27, 2020, 8:50 PM IST

పారిశుద్ధ్య కార్మికుల అవస్థలను గమనించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వేతనాలు 125 శాతం పెంచారని మంత్రి విశ్వరూప్ అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బాలయోగి ఆశ్రమ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులకు చెత్త తొలగింపు వాహనాలను పంపిణీ చేశారు. ఈ తరహా ప్రాజెక్టును మరిన్ని మండలాల్లో విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

పారిశుద్ధ్య కార్మికుల అవస్థలను గమనించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వేతనాలు 125 శాతం పెంచారని మంత్రి విశ్వరూప్ అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బాలయోగి ఆశ్రమ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులకు చెత్త తొలగింపు వాహనాలను పంపిణీ చేశారు. ఈ తరహా ప్రాజెక్టును మరిన్ని మండలాల్లో విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇదీ చదవండి: రాజ్యాంగ వ్యవస్థలపై వ్యాఖ్యలను ఉపేక్షించం:డీజీపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.