ETV Bharat / state

తగరపువలసలో తాగునీటి పైపులైన్​ పనులకు శంకుస్థాపన - minister avanthi updates

విశాఖ జిల్లా తగరపువలసలో చేపట్టనున్న తాగునీటి పైపులైన్​ పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన చేశారు. అనంతరం తరగపువలస జంక్షన్​లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

minister avanti laying the foundation stone for drinking water pipeline works at tagarapuvalasa
తగరపువలసలో త్రాగునీటి పైపులైన్​ పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన
author img

By

Published : Jan 22, 2021, 3:39 PM IST

విశాఖ జిల్లా తగరపువలసలో రూ.9.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైపులైన్ పనులకు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా రోజుకు 6.8 ఎంఎల్​డీ తాగునీటిని అందించనున్నారు.

తగరపువలస జంక్షన్​లోని అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి అవంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు

విశాఖ జిల్లా తగరపువలసలో రూ.9.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైపులైన్ పనులకు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా రోజుకు 6.8 ఎంఎల్​డీ తాగునీటిని అందించనున్నారు.

తగరపువలస జంక్షన్​లోని అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి అవంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు

ఇదీ చదవండి: అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు: ఎమ్మెల్సీ చలపతిరావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.