ETV Bharat / state

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం - ఆనందపురంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

తమ సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని.. విశాఖ జిల్లా ఆనందపురం నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కనకరాజు అన్నారు. ఆయన అధ్యక్షతన సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

milk anointed to cm jagan in anandapuram vizag district
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
author img

By

Published : Jun 10, 2020, 7:41 PM IST

విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో శ్రీ పైడితల్లమ్మ నాయీబ్రాహ్మణ సేవాసంఘం ఆద్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంఘం అద్యక్షులు ఇనపకుర్తి కనకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని కనకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో శ్రీ పైడితల్లమ్మ నాయీబ్రాహ్మణ సేవాసంఘం ఆద్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంఘం అద్యక్షులు ఇనపకుర్తి కనకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని కనకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

సీఐడీ అదనపు డీజీతో ముప్పాళ్ల నాగేశ్వరరావు భేటీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.