విశాఖ జిల్లా సరిహద్దులో లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించే ప్రక్రియ జరుగుతోంది. జిల్లా యంత్రాంగం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వలసదారులను స్వస్థలాలకు తరలిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వలస కూలీలను ప్రత్యేక పోలీస్ వాహనం ఎస్కార్ట్తో పంపించారు. మధ్యలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ల వద్ద ఇబ్బంది రాకుండా ముందుగానే వారికి సమాచారం అందిస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.
ఎస్కార్ట్తో వలస కూలీల తరలింపు - migrant labors latest news in visakha district
లాక్డౌన్ కారణంగా విశాఖ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మార్గం మధ్యలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రత్యేక పోలీస్ వాహనం ఎస్కార్ట్తో వలసదారులను పంపించారు.
![ఎస్కార్ట్తో వలస కూలీల తరలింపు ఎస్కార్ట్తో వలస కూలీలు తరలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7016522-801-7016522-1588330872106.jpg?imwidth=3840)
ఎస్కార్ట్తో వలస కూలీలు తరలింపు
విశాఖ జిల్లా సరిహద్దులో లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించే ప్రక్రియ జరుగుతోంది. జిల్లా యంత్రాంగం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వలసదారులను స్వస్థలాలకు తరలిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వలస కూలీలను ప్రత్యేక పోలీస్ వాహనం ఎస్కార్ట్తో పంపించారు. మధ్యలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ల వద్ద ఇబ్బంది రాకుండా ముందుగానే వారికి సమాచారం అందిస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.
ఇదీ చూడండి: 'వలస కూలీలు, రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి'