ETV Bharat / state

"షెడ్యూల్ వర్గీకరణపై ముఖ్యమంత్రి స్పందించాలి"

author img

By

Published : Sep 29, 2020, 8:59 AM IST

షెడ్యూల్ కులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ఆధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

సమావేశానికి వస్తున్న మందకృష్ణ
సమావేశానికి వస్తున్న మందకృష్ణ

విశాఖ జిల్లా మధురవాడలో ఏపీ రాజధాని పాస్టర్ల ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ఆధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..షెడ్యూల్ వర్గీకరణకు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిందని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లా మధురవాడలో ఏపీ రాజధాని పాస్టర్ల ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ఆధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..షెడ్యూల్ వర్గీకరణకు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిందని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

'గిరిజన గ్రామాల ప్రజలకు పోషకాహార లోపం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.