ETV Bharat / state

భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాలు - bhemili beach

విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాల కార్యక్రమం జరిగింది.

భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాల
author img

By

Published : Feb 4, 2019, 9:06 PM IST

భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాల
విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాల కార్యక్రమం జరిగింది. మంత్రి గంటా శ్రీనివాసరావు స్నాన గాట్లను పరిశీలించారు. అనంతరం నృసింహ లక్ష్మీనరసింహ స్వామి యాగంలో ఆయన పాల్గొన్నారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు.
undefined

భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాల
విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాల కార్యక్రమం జరిగింది. మంత్రి గంటా శ్రీనివాసరావు స్నాన గాట్లను పరిశీలించారు. అనంతరం నృసింహ లక్ష్మీనరసింహ స్వామి యాగంలో ఆయన పాల్గొన్నారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు.
undefined
Intro:విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాలకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నేపథ్యంలో స్నాన గాట్లను పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన అల్పాహార కార్యక్రమాలను పరిశీలించారు అనంతరం నృసింహ లక్ష్మి నరసింహ స్వామి యాగం లో పాల్గొన్నారు పండితుల వేద మంత్రాల మధ్య ఆశీర్వచనాలు తీసుకున్నారు


Body:మహోదయ పుణ్యస్నానాలకు సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం తమ పూర్వీకులకు ప్రధానం చేశారు మహిళలకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు


Conclusion:కమల తెదేపా భీమిలి ఇన్చార్జ్ విజయ్ బాబు మండల అధ్యక్షులు అధ్యక్షులు భీమిలి పట్టణ అధ్యక్షులు గంటా నూకరాజు తదితరులు పాల్గొన్నారు
స్పాట్లైట్: గంటా శ్రీనివాసరావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.