ETV Bharat / state

'గోవాడ'కు గ్రామస్థుల లేఖ..ఎందుకంటే..!

కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గోవాడ చక్కెర కర్మాగారం యాజమాన్యానికి అంభేరుపురం గ్రామస్తులు లేఖ రాశారు.

author img

By

Published : Mar 28, 2020, 12:38 PM IST

letter to govada sugar factory on carona
'గోవాడ'కు ఆ ఊరి నుంచి లేఖ
'గోవాడ'కు ఆ ఊరి నుంచి లేఖ

విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలని గోవాడ, అంభేరుపురం గ్రామస్తులు యాజమాన్యానికి వినతిపత్రం అందించారు. చక్కెర కర్మాగారానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నందున... ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో పేర్కొన్నారు. రెండు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, యాంటీ బయోటిక్​లు జల్లిస్తామని యాజమాన్య సంచాలకుడు తెలిపారు.

ఇదీ చదవండి: పురుషులు, వృద్ధులకే కరోనా సోకే అవకాశం ఎక్కువ!

'గోవాడ'కు ఆ ఊరి నుంచి లేఖ

విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలని గోవాడ, అంభేరుపురం గ్రామస్తులు యాజమాన్యానికి వినతిపత్రం అందించారు. చక్కెర కర్మాగారానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నందున... ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో పేర్కొన్నారు. రెండు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, యాంటీ బయోటిక్​లు జల్లిస్తామని యాజమాన్య సంచాలకుడు తెలిపారు.

ఇదీ చదవండి: పురుషులు, వృద్ధులకే కరోనా సోకే అవకాశం ఎక్కువ!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.