ETV Bharat / state

స్వల్పంగా పెరిగిన కల్యాణపులోవ జలాశయ నీటిమట్టం

author img

By

Published : Jul 6, 2020, 8:09 AM IST

ఇటీవల కురిసిన వర్షాలకు విశాఖ జిల్లాలోని కల్యాణపులోవ జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. తాజా వర్షాలతో 35 క్యూసెక్కుల నీరు చేరటంతో నీటిమట్టం 450 అడుగులకు చేరింది.

kalyanapu lova reservoir water level increased in vizag district
కల్యాణపులోవ జలాశయం

విశాఖ జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలోని కల్యాణపులోవ జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. 3, 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా.. 4 రోజుల క్రితం వరకు 435 అడుగులు ఉంది. తాజా వర్షాలకు 35 క్యూసెక్కుల నీరు చేరటంతో.. 450 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి...

విశాఖ జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలోని కల్యాణపులోవ జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. 3, 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా.. 4 రోజుల క్రితం వరకు 435 అడుగులు ఉంది. తాజా వర్షాలకు 35 క్యూసెక్కుల నీరు చేరటంతో.. 450 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి...

అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని గ్రామస్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.