ETV Bharat / state

'చంద్రబాబును అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే'

తెదేపా అధినేత చంద్రబాబును విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్ద అడ్డుకోవడంపై తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో బ్లాక్ డేగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Feb 27, 2020, 9:11 PM IST

'చంద్రబాబును అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే'
'చంద్రబాబును అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే'
'చంద్రబాబును అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే'

సీఎం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలన చేస్తున్నారని తెదేపా నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును విశాఖపట్నం వస్తే అడ్డుకోవడం తగదని.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా అని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. తన 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

'చంద్రబాబును అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే'

సీఎం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలన చేస్తున్నారని తెదేపా నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును విశాఖపట్నం వస్తే అడ్డుకోవడం తగదని.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా అని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. తన 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

విశాఖ పర్యటనలో చంద్రబాబు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.