ఇదీ చదవండి: పుట్టపర్తిలో శ్రీకాకుళం భక్తులు... సత్యసాయికి ప్రత్యేక పూజలు
కనకమహాలక్ష్మీ ఆలయంలో భక్తుల రద్దీ
మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని విశాఖలోని కనకమహాలక్ష్మీ ఆలయంలో రద్దీ నెలకొంది. చివరి వారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సూర్యగ్రహణం సందర్భంగా ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు మధ్యాహ్నం వరకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
heavy rush in vishaka kanakamahalxmi temple
sample description
TAGGED:
vishaka temples news