ETV Bharat / state

కనకమహాలక్ష్మీ ఆలయంలో భక్తుల రద్దీ

author img

By

Published : Dec 25, 2019, 11:30 PM IST

మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని విశాఖలోని కనకమహాలక్ష్మీ ఆలయంలో రద్దీ నెలకొంది. చివరి వారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సూర్యగ్రహణం సందర్భంగా ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు మధ్యాహ్నం వరకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

heavy rush in vishaka kanakamahalxmi temple
heavy rush in vishaka kanakamahalxmi temple
కనకమహాలక్ష్మీ ఆలయంలో భక్తుల రద్దీ

కనకమహాలక్ష్మీ ఆలయంలో భక్తుల రద్దీ

ఇదీ చదవండి: పుట్టపర్తిలో శ్రీకాకుళం భక్తులు... సత్యసాయికి ప్రత్యేక పూజలు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.