లాక్డౌన్ సమయంలో అన్ని వర్గాలకు ప్యాకేజీలు ప్రకటించిన ముఖ్యమంత్రి దళితులను మరిచారని... దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆధ్యక్షుడు జె.వి ప్రభాకర్ ఆరోపించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆయన మాట్లాడారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వం... వారి సంక్షేమం కోసం కరోనా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా... ఇప్పటికి దళితులకు ఎటువంటి ప్యాకేజి ప్రకటించలేదని పేర్కొన్నారు.
దళితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని... దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ జె.వి డిమాండ్ చేశారు. ఉపాధి లేక ఇళ్లకే పరిమితమైన యువతను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న దళిత పోరాట హక్కుల సమితి ఆధ్యక్షుడు
లాక్డౌన్ సమయంలో అన్ని వర్గాలకు ప్యాకేజీలు ప్రకటించిన ముఖ్యమంత్రి దళితులను మరిచారని... దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆధ్యక్షుడు జె.వి ప్రభాకర్ ఆరోపించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆయన మాట్లాడారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వం... వారి సంక్షేమం కోసం కరోనా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా... ఇప్పటికి దళితులకు ఎటువంటి ప్యాకేజి ప్రకటించలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:మాడుగులలో వడగాలులు... ఇళ్లకే పరిమతమైన ప్రజలు
TAGGED:
payakaraopeta latest news