అక్రమ కట్టడాల కూల్చివేతల పేరుతో వైకాపా ప్రభుత్వం విశాఖ వాసులు భయపెడుతోందని భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. కోర్టులకు వెళ్లే సమయం ఇవ్వకుండా వారాంతాల్లో కూల్చివేతలు చేపడుతున్నారని అన్నారు. బాధితుల కోసం శని,ఆదివారాల్లో హైకోర్టు బెంచ్ పనిచేయాలని విష్ణుకుమార్ రాజు ఆకాంక్షించారు.
'అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో భయపెడుతున్న ప్రభుత్వం' - visakha district news
అక్రమ కట్టడాల కూల్చివేతల పేరుతో వైకాపా ప్రభుత్వం విశాఖ వాసులు భయపెడుతోందని భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.
!['అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో భయపెడుతున్న ప్రభుత్వం' government is threatening in the name of demolition of illegal structures](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9643598-876-9643598-1606199302930.jpg?imwidth=3840)
'అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో భయపెడుతున్న ప్రభుత్వం'
అక్రమ కట్టడాల కూల్చివేతల పేరుతో వైకాపా ప్రభుత్వం విశాఖ వాసులు భయపెడుతోందని భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. కోర్టులకు వెళ్లే సమయం ఇవ్వకుండా వారాంతాల్లో కూల్చివేతలు చేపడుతున్నారని అన్నారు. బాధితుల కోసం శని,ఆదివారాల్లో హైకోర్టు బెంచ్ పనిచేయాలని విష్ణుకుమార్ రాజు ఆకాంక్షించారు.