ETV Bharat / state

సముద్ర స్నానానికి వెళ్లి... ఇద్దరు యువకులు గల్లంతు - Going to the seaside ... two young men

సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం తీరంలో జరిగింది.

సముద్రస్నానానికి వెళ్లిన ... ఇద్దరు యువకులు గల్లంతు
author img

By

Published : Oct 7, 2019, 10:14 PM IST

సముద్రస్నానానికి వెళ్లిన ... ఇద్దరు యువకులు గల్లంతు

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. తూర్పుగోదావరి జిల్లా తొండంగి గ్రామానికి చెందిన పది మంది యువకులు సముద్ర స్నానం చేసేందుకు వెంకట నగరం తీరానికి వచ్చారు. వీరిలో నానాజీ అనే యువకుడు నీటిలో కొట్టుకుపోతుండగా అనిల్(17), రాజు(24)లు రక్షి౦చే౦దుకు ప్రయత్నం చేశారు. భారీ అలలు దూసుకు రావటంతో ఇద్దరూ గల్ల౦తు కాగా.. నానాజీ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై విభీషణరావు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సముద్రస్నానానికి వెళ్లిన ... ఇద్దరు యువకులు గల్లంతు

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. తూర్పుగోదావరి జిల్లా తొండంగి గ్రామానికి చెందిన పది మంది యువకులు సముద్ర స్నానం చేసేందుకు వెంకట నగరం తీరానికి వచ్చారు. వీరిలో నానాజీ అనే యువకుడు నీటిలో కొట్టుకుపోతుండగా అనిల్(17), రాజు(24)లు రక్షి౦చే౦దుకు ప్రయత్నం చేశారు. భారీ అలలు దూసుకు రావటంతో ఇద్దరూ గల్ల౦తు కాగా.. నానాజీ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై విభీషణరావు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి

ఈతకు వెళ్లి బావిలో అన్నదమ్ముళ్ల గల్లంతు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.