విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు శ్రీ రామ్ నగర్ కాలనీ, పరశురాంపేట ప్రాంతాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఐఆర్ గంగాధర్ నేతృత్వంలో ఇంటింటికీ వెళ్లి కూరగాయలు అందజేశారు.
ఇదీ చూడండి: రెడ్జోన్లో అధికారులు అప్రమత్తం