ETV Bharat / state

గిరిజనుల ఆకలి తీర్చిన.. ఆ ముగ్గురు - employes see the difficulties on tribals at vishaka

విశాఖ ఏజెన్సీలో నిత్యావసర వస్తువులు దొరక్క ఇబ్బందిపడుతున్న గిరిజనుల సమస్యను తీర్చారు ఆ ముగ్గురు ఉద్యోగులు. ఇంటింటికీ వెళ్లి వారికి కూరగాయలు అందజేశారు.

employes see the difficulties on tribals at vishaka
గిరిజనులు ఆకలి తీర్చిన ఆ ముగ్గురు ఉద్యోగులు
author img

By

Published : Apr 13, 2020, 10:49 AM IST

విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు సంతలు లేక, నిత్యావసర కూరగాయలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన గ్రామ ఉద్యోగులు నడుం బిగించారు. పెదబయలు మండలం కీముడుపల్లికి చెందిన గండేరు నిరీక్షణరావు గ్రామ పరిస్థితులను ఉద్యోగుల దృష్టికి తీసుకువెళ్లారు. రంగారావు, రామ్మూర్తి, సింహాచలం అనే ముగ్గురు ఉద్యోగులు 250 మంది గిరిజనుల ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులలో తమకు సాయం అందించిన ఉద్యోగులను గ్రామస్తులు కొనియాడారు.

విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు సంతలు లేక, నిత్యావసర కూరగాయలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన గ్రామ ఉద్యోగులు నడుం బిగించారు. పెదబయలు మండలం కీముడుపల్లికి చెందిన గండేరు నిరీక్షణరావు గ్రామ పరిస్థితులను ఉద్యోగుల దృష్టికి తీసుకువెళ్లారు. రంగారావు, రామ్మూర్తి, సింహాచలం అనే ముగ్గురు ఉద్యోగులు 250 మంది గిరిజనుల ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులలో తమకు సాయం అందించిన ఉద్యోగులను గ్రామస్తులు కొనియాడారు.

ఇదీ చదవండి: నింగినంటిన 'నిత్యావసరం': కొనేదెలా..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.