ETV Bharat / state

విశాఖ రైల్వే స్టేషన్​లో తూర్పు కోస్తా రైల్వే డీఆర్ఎం తనిఖీలు

విశాఖ జిల్లా వాల్తేరు డివిజన్​లో ఈ నెల 29న జీ.ఎం పర్యటన నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ విశాఖ రైల్వే స్టేషన్​లో ముందస్తు తనిఖీలు చేపట్టారు.

author img

By

Published : May 29, 2019, 5:48 AM IST

తూర్పు కోస్తా రైల్వే డీఆర్ఎం తనిఖీలు

తూర్పు కోస్తా రైల్వే డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ విశాఖ రైల్వే స్టేషన్​ను సందర్శించారు. వాల్తేరు డివిజన్​లో ఈ నెల 29న జీ.ఎం పర్యటన నేపథ్యంలో ఆయన ముందస్తు తనిఖీలు చేపట్టారు. స్టేషన్​లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జీఎం ప్రారంభించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సూచనలు చేశారు. క్లాక్ రూమ్, లాంజ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్ ఏసీ డార్మెటరీ గదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తూర్పు కోస్తా రైల్వే డీఆర్ఎం తనిఖీలు

తూర్పు కోస్తా రైల్వే డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ విశాఖ రైల్వే స్టేషన్​ను సందర్శించారు. వాల్తేరు డివిజన్​లో ఈ నెల 29న జీ.ఎం పర్యటన నేపథ్యంలో ఆయన ముందస్తు తనిఖీలు చేపట్టారు. స్టేషన్​లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జీఎం ప్రారంభించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సూచనలు చేశారు. క్లాక్ రూమ్, లాంజ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్ ఏసీ డార్మెటరీ గదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తూర్పు కోస్తా రైల్వే డీఆర్ఎం తనిఖీలు

ఇదీచదవండి

మళ్లీ ఇలా జరగొద్దు: తెతెదేపా నేతలతో చంద్రబాబు

Intro:ap_rjy61_28_tdp_win_but_loss_why_prathipadu_avb_pkg_c10


Body:ap_rjy61_28_tdp_win_but_loss_why_prathipadu_avb_pkg_c10


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.