ETV Bharat / state

మట్టి గణపతులే ముద్దు..ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్ వద్దు

మట్టి గణపతి విగ్రహాలు పూజించి పర్యావరణాన్ని కాపాడాలంటూ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన స్థానికులను ఆకట్టుకుంది.

author img

By

Published : Sep 1, 2019, 11:33 AM IST

Degree college students did rally with clay ganesh in anakapalli at vishaka district Degree college students did rally with clay ganesh in anakapalli at vishaka district
మట్టి గణపతులను పూజిద్దాం..ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​ని విస్మరిద్దాం .

విశాఖ జిల్లా అనకాపల్లి దాడి వీరునాయుడు కళాశాల విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలు చేతపట్టుకొని పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలంటు నినాదాలు చేశారు. మట్టివినాయకల వాడకం పర్యావరణానికి ఎలా మేలు చేస్తుందో వారు వివరించారు.

ఇదీచూడండి.ప్రజాభిప్రాయ సేకరణ వద్దు...పీపీఏల నుంచి వైదొలగొద్దు!

మట్టి గణపతులను పూజిద్దాం..ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​ని విస్మరిద్దాం .

విశాఖ జిల్లా అనకాపల్లి దాడి వీరునాయుడు కళాశాల విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలు చేతపట్టుకొని పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలంటు నినాదాలు చేశారు. మట్టివినాయకల వాడకం పర్యావరణానికి ఎలా మేలు చేస్తుందో వారు వివరించారు.

ఇదీచూడండి.ప్రజాభిప్రాయ సేకరణ వద్దు...పీపీఏల నుంచి వైదొలగొద్దు!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.