ETV Bharat / state

వలస కూలీలను ఆదుకోండి: సీపీఐ - ఇతర రాష్ట్రాల్లో వలస కూలీల కష్టాలు

పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి... లాక్ డౌన్​లో చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.

cpi
cpi
author img

By

Published : Apr 25, 2020, 1:11 PM IST

ఇతర రాష్ట్రాల్లో లాక్​డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 3 వేల మందికి పైగా మత్స్యకారులు గుజరాత్​లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు.

ఇతర రాష్ట్రాల్లో లాక్​డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 3 వేల మందికి పైగా మత్స్యకారులు గుజరాత్​లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు.

ఇవీ చదవండి: కరోనా గుప్పిట్లో బెజవాడ.... ఎస్​ఐకి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.