ETV Bharat / state

'ఓట్ల లెక్కింపు' శిక్షణకు విశాఖ బృందం

ఓట్ల లెక్కింపు శిక్షణకు విశాఖ జిల్లా నుంచి ఎనిమిది మంది అధికారుల బృందం పాల్గొననున్నారు. అమరావతిలో ఈనెల 7న ఎన్నికల సంఘం ఈ శిబిరం నిర్వహించనుంది.

author img

By

Published : May 6, 2019, 3:03 PM IST

'ఓట్ల లెక్కింపు' శిక్షణకు విశాఖ బృందం

ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధివిధానాలపై ఈనెల 7న అమరావతిలో ఎన్నికల సంఘం శిక్షణ శిబిరం నిర్వహించనుంది. దీనికి విశాఖ నుంచి 8 మంది అధికారుల బృందం హాజరవనుంది. వీరిలో జేసీ సృజన, పాడేరు ఐటీడీఏ పీఓ బాలాజీ, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు. వీరు ఈరోజు రాత్రి బయలుదేరి రేపు అమరావతి చేరుకుంటారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వీవీప్యాట్ లెక్కింపు తదితర అంశాలపై ఈసీ వీరికి శిక్షణ ఇస్తుంది.

ఇవీ చదవండి..

'ఓట్ల లెక్కింపు' శిక్షణకు విశాఖ బృందం

చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు

ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధివిధానాలపై ఈనెల 7న అమరావతిలో ఎన్నికల సంఘం శిక్షణ శిబిరం నిర్వహించనుంది. దీనికి విశాఖ నుంచి 8 మంది అధికారుల బృందం హాజరవనుంది. వీరిలో జేసీ సృజన, పాడేరు ఐటీడీఏ పీఓ బాలాజీ, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు. వీరు ఈరోజు రాత్రి బయలుదేరి రేపు అమరావతి చేరుకుంటారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వీవీప్యాట్ లెక్కింపు తదితర అంశాలపై ఈసీ వీరికి శిక్షణ ఇస్తుంది.

ఇవీ చదవండి..

'ఓట్ల లెక్కింపు' శిక్షణకు విశాఖ బృందం

చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు

Intro:ap_rjy_36_06_vana vehaaram_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:వేసవి విడిదిగా మడ అడవులు


Conclusion:పోనీ తుపాను ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు ఉపశమనం పొందేందుకు వివిధ ప్రాంతాలకు తరలిపోతున్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు పచ్చదనాన్ని పర్యావరణాన్ని అందించే మడ అడవులు ఇప్పుడు వేసవి విడిదిగా కూడా మారాయి సుమారు 256 హెక్టార్ల విస్తీర్ణంలో కనుచూపు మేరంతా ఆవరించి ఉన్న పచ్చని మడ అడవులు వేసవి ఎండల నుండి పర్యాటకులకు కాస్త చల్లదనాన్ని అందిస్తుంది తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాల నుండి ప్రత్యేక వాహనాలపై ప్రతిరోజు ఉదయం వందలాది మంది ఇక్కడ చేరుకుంటున్నారు అడవిలోని వివిధ రకాల పక్షులు జంతువుల ను వీక్షించడం తో పాటు గోదావరి నది పాయలు బోటు షికారు మరింత ఆహ్లాదాన్నిస్తుంది పర్యాటకుల కొరకు ప్రత్యేకమైన మరుగుదొడ్ల సదుపాయం వాహనం పార్కింగ్ వంటివి అందుబాటులో ఉండడంతో రోజురోజుకు ఎక్కడ వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది జిల్లా వన్యప్రాణి సంరక్షణ అటవీ సంరక్షణ సిబ్బంది పర్యాటకులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు రు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.