విశాఖ మహా నగరపాలక సంస్థ పాలక వర్గ సమావేశంలో సభ్యులు, నేతలు కరోనా నియామాలు పాటించడం మర్చిపోయారు. కార్పొరేటర్లు, సభలో కీలక వ్యక్తులు ఎవ్వరూ మాస్క్ పెట్టుకోలేదు. కరోనా రెండో దశ విజృభిస్తున్నా.. సుమారు 8 గంటలు నిరవధికంగా జరిగిన సమావేశంలో జాగ్రత్తలు లేకుండా భేటీ కొనసాగిన పరిస్థితి.. ఆందోళన కలిగించింది.
ఇదీ చదవండి: