ETV Bharat / state

నర్సీపట్నంలో కరోనా ఉద్ధృతి

author img

By

Published : Aug 10, 2020, 10:25 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఈ నియోజకవర్గంలో సూమారుగా 175 కేసులు నమోదైనట్లు తెలిపారు. వైరస్ విజృంభణ నేపథ్యంలో పదిహేను రోజులుగా లాక్ డౌన్​ను కొనసాగుతుంది. మహమ్మారి విస్తరిస్తోన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలను ప్రారంభించాారు.

నర్సీపట్నంలో కరోనా ఉద్ధృతి
నర్సీపట్నంలో కరోనా ఉద్ధృతి
నర్సీపట్నంలో కరోనా ఉద్ధృతి
నర్సీపట్నంలో కరోనా ఉద్ధృతి

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో కరోనా కేసులు ఉధృతం అవుతున్నాయి. ఒక నియోజకవర్గంలోనే సుమారు 175 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడి చేశారు. నర్సీపట్నం పట్టణానికి సంబంధించి ఇప్పటికే 35 కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మిగతా వాటికి సంబంధించి గొలుగొండ, కొయ్యూరు,రావికమతం తదితర మండలాల్లో కొత్తగా 11 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో ఒక్క రోజు సుమారు 35 కేసులకు పైగా అధికారులు గుర్తించారు. నర్సీపట్నం పట్టణంలో సుమారు పదిహేను రోజులుగా పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుంది. దీనికితోడు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలను కట్టడి చేసి అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి

అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నర్సీపట్నంలో కరోనా ఉద్ధృతి
నర్సీపట్నంలో కరోనా ఉద్ధృతి

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో కరోనా కేసులు ఉధృతం అవుతున్నాయి. ఒక నియోజకవర్గంలోనే సుమారు 175 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడి చేశారు. నర్సీపట్నం పట్టణానికి సంబంధించి ఇప్పటికే 35 కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మిగతా వాటికి సంబంధించి గొలుగొండ, కొయ్యూరు,రావికమతం తదితర మండలాల్లో కొత్తగా 11 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో ఒక్క రోజు సుమారు 35 కేసులకు పైగా అధికారులు గుర్తించారు. నర్సీపట్నం పట్టణంలో సుమారు పదిహేను రోజులుగా పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుంది. దీనికితోడు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలను కట్టడి చేసి అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి

అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.