ETV Bharat / state

పెందుర్తిలో కరోనా కలకలం.. ఒక్క రోజే 59 కేసులు

author img

By

Published : Aug 12, 2020, 5:32 PM IST

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఒక్క రోజే 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

corona cases increasing at penndhurthi
corona cases increasing at penndhurthi

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క రోజే 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ సీఐకు, ఇద్దరు కానిస్టేబుల్స్ కు కరోనా సోకింది. ఇప్పటివరకు స్టేషన్లో సుమారు 15 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు.

కేసులు నమోదు అయిన చోట అధికారులు పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. బ్లీచింగ్ చల్లించారు. అనంతరం ప్రజలను అప్రమత్తం చేశారు. కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులు ప్రచారం చేస్తున్నారు.

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క రోజే 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ సీఐకు, ఇద్దరు కానిస్టేబుల్స్ కు కరోనా సోకింది. ఇప్పటివరకు స్టేషన్లో సుమారు 15 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు.

కేసులు నమోదు అయిన చోట అధికారులు పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. బ్లీచింగ్ చల్లించారు. అనంతరం ప్రజలను అప్రమత్తం చేశారు. కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులు ప్రచారం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

శిరోముండనం కేసు.. తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.