కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడం దారుణమని విశాఖ జిల్లా కశింకోటలో సీఐటీయూ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నిరసన చేపట్టాయి. వెంటనే మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలు ఇలానే కొనసాగితే కరోనా విజృంభిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : విశాఖలో విషవాయు విలయం...12మంది మృతి