ETV Bharat / state

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర

author img

By

Published : Dec 8, 2020, 8:35 PM IST

చోడవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  పాదయాత్ర
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర


విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర చేపట్టారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చోడవరంలోని తిమ్మన్నపాలెం, జన్నవరం, కొత్తూరు, బెన్నవోలు, గౌరీపట్నం గ్రామాల్లో పర్యటించారు. బెన్నవోలులో పెద్దేరు నదిపై కాలిబాటలు నిర్మించాలని ప్రజలు అడిగారు. చేయూత, విద్యాదీవెన అందలేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన వారందరికి పథకాలు అందేలా చూస్తామన్నారు.


విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర చేపట్టారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చోడవరంలోని తిమ్మన్నపాలెం, జన్నవరం, కొత్తూరు, బెన్నవోలు, గౌరీపట్నం గ్రామాల్లో పర్యటించారు. బెన్నవోలులో పెద్దేరు నదిపై కాలిబాటలు నిర్మించాలని ప్రజలు అడిగారు. చేయూత, విద్యాదీవెన అందలేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన వారందరికి పథకాలు అందేలా చూస్తామన్నారు.

ఇవీ చదవండి

మానవత్వం చాటుకున్న పోలీసులు...గర్భిణీ ఆసుపత్రికి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.